అమెరికా ప్రజల కోసం U.S. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అద్భుతమైన వార్త తీసుకువచ్చాడు. దేశ ప్రజల ఆదాయపు పన్నును తొలగించాలని నిర్ణయం తీసుకున్నాడు. ఫలితంగా వ్యక్తుల, కుటుంబాల ఆదాయాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవస్థలోకి డబ్బు ప్రవాహాన్ని పెంచడానికి, ప్రజలు స్వేచ్ఛగా ఖర్చు చేయడానికి వీలుగా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చర్య ద్వారా సంపదను సృష్టించే వ్యవస్థ బలోపేతం అవుతుందని ట్రంప్ భావిస్తున్నారు.
- Saif Ali Khan: సీసీ ఫుటేజ్ వీడియో వదిలిన పోలీసులు సైఫ్ను పొడిచింది ఇతనే.
- వైరల్ గర్ల్ మోనాలీసా..అందంగా ఉండటమే ఆమె తప్పా.
- AP Grama Ward Secretariats: ఏపిలో సచివాలయాల విభజ గైడ్ లైన్స్ జారీ - వాళ్లు అవుట్.
- SSMB29 Update: సింహాన్ని పట్టుకున్న తర్వాత షూటింగ్ మొదలుపెట్టిన దర్శకధీరుడు.
PRESIDENT TRUMP: "It's time for the United States to return to the system that made us richer and more powerful than ever before... Instead of taxing our citizens to enrich foreign nations, we should be tariffing and taxing foreign nations to enrich our citizens." pic.twitter.com/q4svY9JL2Y
— Trump War Room (@TrumpWarRoom) January 27, 2025
"ఇప్పుడు మనకు మంచి సమయం వచ్చింది, యునైటెడ్ స్టేట్స్ అమెరికాను ( యూఎస్ఏ ) మరింత
ధనికులను, భాలవతులుగా చేసే వ్యవస్థ తిరిగి రావాలని. విదేశీ దేశాలను ధనవంతులు చేయడానికి మన పౌరులపై పన్నువేయడం కాకుండా.మన పౌరులను ధనికులుగ చేయడానికి అలాగే ఇప్పుడు విదేశీ దేశాలపై పన్ను వేయాలి," అని ట్రంప్ అన్నారు.
కామెంట్ను పోస్ట్ చేయండి
Thanks For Your Comment..!!