- ఇంటిపేరుతో పాటు పూర్వపు పేరును కూడా నమోదు చేయాలి.
- మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక సూచనలు చేసింది.
ఏపీ లో డీఎస్సీ 2025కు దరఖాస్తు చేసిన మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక సూచనలు చేసింది. గత ఆదివారం మహిళా ఉద్యోగ భర్తీ కోసం గల అర్హత పరీక్ష డీఎస్సీ 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సమయం నుండి రెండు రోజుల్లో 20వేల మంది డీఎస్సీకి దరఖాస్తులు అందాయి.
Also Read: అల్లు అర్జున్ - అట్లి కొత్త మూవీ కధ కూడా వచ్చేసింది.
మహిళా అభ్యర్థులకు కీలక సూచనలు
-
డీఎస్సీకి దరఖాస్తు చేసిన మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. గత ఆదివారం ఉదయం 10 గంటల నుంచి డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది.
-
అభ్యర్థులుకు 45 రోజులమేర దరఖాస్తు సమయముంది. గత సోమవారం సాయంత్రానికి 21 వేల ధరకాస్తులు అందాయి.
-
మే 15 వరకు దరకాస్తు ప్రక్రియ కొనసాగుతుంది.
-
డీఎస్సీలో పాల్గొనబోయే మహిళా అభ్యర్థులు వయస్సు, కులం, ఫీజు చెల్లింపు వివరాలు జాగ్రత్తగా నమోదు చేయాలి.
-
మహిళా అభ్యర్థులు తమ కమ్యూనిటీ, క్యాటగిరీ, ఆదాయ, స్థానికత సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాలి.
-
దరఖాస్తు సమయంలో మహిళా అభ్యర్థులు తమ విద్యాసంబంధిత సర్టిఫికెట్లను సమర్పించాలి.
-
పెళ్లైన మహిళలు తమ ఇంటిపేరుతో పాటు పూర్వపు ( చదువుకున్నసర్టిఫికేట్ లో ప్రకారం ) పేరును కూడా నమోదు చేయాలి.
-
పుట్టిన తేదీని తప్పకుండా సరిగ్గా నమోదు చేయాలి.
-
దరఖాస్తు సమయంలో ఇచ్చే వివరాల ఆధారంగానే నియామక ప్రక్రియ జరుగుతుంది. దరఖాస్తు అనంతరం వివరాల్లో మార్పులు చేయలేరు.
కామెంట్ను పోస్ట్ చేయండి
Thanks For Your Comment..!!