- అన్వేష్ అరెస్టుకు రంగం సిద్ధం.
- అయన చేసిన ఆరోపణలు ఏమిటి?
ప్రముఖ యూట్యూబర్ మరియు ప్రపంచ యాత్రికుడు అన్వేష్ (Naa Anveshana) పై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అతను తెలంగాణ డీజీపీ జితేందర్, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఐఏఎస్ అధికారులు శాంతికుమారి, దాన కిశోర్, వికాస్ రాజ్ తదితరులపై ఆరోపణలు చేస్తూ వీడియోలు విడుదల చేశాడు. హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్ల ప్రచారం పేరుతో రూ.300 కోట్లు కొట్టేశారంటూ ఓ వీడియో ద్వారా ప్రచారం చేశాడని పోలీసులు తెలిపారు. ఈ ఆరోపణల నేపథ్యంలో సుమోటాగా కేసు నమోదు చేశారు.
$ads={1}
అయన చేసిన ఆరోపణలు:
అనేక మంది యూట్యూబర్లు మరియు ప్రముఖులు తమ వీడియోలను బెట్ అప్లికేషన్లను ప్రోత్సహించడానికి ఉపయోగించారని అన్వేష్ ఆరోపించారు.ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.ఈ వీడియోల ఆదాయంలో సుమారు 60 లక్షల రూపాయలను బెట్టింగ్ అప్లికేషన్లను ఉపయోగించడం వల్ల డబ్బు కోల్పోయిన వారికి పంపిణీ చేస్తామని అన్వేష్ పేర్కొన్నారు.
Also Read: మొబైల్ కి ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టటం వల్ల మొబైల్ పెలిపోతుందా.
బెదిరింపులు:
ఈ ఆరోపణల తరువాత, తనను చంపేస్తానని బెదిరించే బెదిరింపు కాల్స్ వచ్చాయని అన్వేష్ చెప్పాడు.వీడియోలో ద్వార ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించాడు.
విమర్శ:
మహిళలపై అన్వేష్ చేసిన వ్యాఖ్యలు ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ వంటి ప్రముఖులపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
అధికారిక చర్యలు:
అన్వేష్ ఆరోపణల తరువాత హైదరాబాద్ పోలీసులు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన పలువురు ప్రముఖులపై కేసులు పెట్టారు.అయితే అన్వేష్పై బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నాడని ఎలాంటి కేసు నమోదు కాలేదు.
$ads={2}
తాత్కాలిక విరామం:
ఈ వివాదాల నేపథ్యంలో అన్వేష్ యూట్యూబ్లో తన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.తాను వ్యక్తిగతంగా ఒత్తిడికి గురయ్యానని, కొన్ని రోజుల గడిచిన తర్వాత మళ్ళి విడియోలు చేస్తాను ఆయన చెప్పారు.
అరెస్టుకు సంబంధించి అధికారికంగ పోలీసులు ప్రకటన చెయ్యలేదు లేదు.అయితే, దాని ఆరోపణలు, బెదిరింపులు మరియు విమర్శల కారణంగా, యూట్యూబ్ లో వీడియోలు పెట్టడం ఆపేశాడు అన్వేష్ అంతే.
Also Read: నాని హిట్ 3 మూవీ స్టొరీ ఇప్పటి వరకు ఎన్ని కోట్లు వసూలు చేసింది.
కామెంట్ను పోస్ట్ చేయండి
Thanks For Your Comment..!!