అందువల్ల ఇప్పుడు పరిస్తితి క్రొద్దిగా మెరుగు పడటంతో ఇప్పుడు పేద ప్రజలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వటానికి రంగం సిద్దం చేస్తున్నారు.ఒకవేళ ఇంతకూ ముందు ఎవరైనా Apply చేసుకోకాపోతే వారు Apply చేసుకోకపోతే మరో 15 రోజులు సమయం ఇవ్వటం జరిగింది.
అయితే చాలమందికి ఎప్పుడు ఇస్తారు అని ఒక డౌట్ అయితే ఉంది.అయితే మన ప్రియతమ ముఖ్యమంత్రి గారైన
జగన్ మోహన్ రెడ్డి గారు వీడియో కాన్ఫరెన్స్ లో ఏమని చెప్పారంటే జూలై 8 తారీకున అంటే Y S రాజశేఖర్ రెడ్డి గారి
జయంతి సందర్భంగ అర్హులు అయిన పేదలకు ఈ ఇళ్ళ పట్టా ఇవ్వనున్నట్లు చెపారు.మే 6 నుండి 21వ తేదీవరకు ఈ జాబితాను ప్రదర్శిచాలని, ఆ తరువాతమరో 15 రోజల పాటు పరిశీలించి తుదినివేదిక జూన్ 7 తేది లోగ అందజేయాలని తెలిపారు.
అలాగే పేదలందరికి పార్టిలతో సంబంధం లేకుండా అర్హులు అయిన అందరికి ఇల్లు ఇవ్వాలని అధికారులను కోరటం జరిగింది..
కామెంట్ను పోస్ట్ చేయండి
Thanks For Your Comment..!!