Recents in Beach

రేపటి నుండి 3 రోజుల పాటు తెలంగాణాలో ప్రభుత్వ వెబ్ సైట్ లు బంద్.

 



రేపటి నుండి మూడు రోజుల పాటు అన్ని ప్రభుత్వ వెబ్ సైట్ లు బంద్ అవుతాయని అక్కడి ప్రభుత్వం చెపుతుంది. అంటే అన్ని ఆన్లైన్ సేవలు కూడ నిలిచిపోనున్నాయి అన్న మాట.

Also Read : ఆంధ్రప్రదేశ్ లో జూలై 12 నుండి ఇంటర్ ఆన్లైన్ క్లాసులు ప్రారంభం.

ఇప్పుడు వివరాలలోకి వెళితే తెలంగాణాలో ఇప్పటి వరకు పనిచేసిన ప్రభుత్వ వెబ్ సైట్ లు ఇప్పుడు 3 రోజులపాటు నిలిచిపోనున్నాయి. కారణం ఏమిటంటే తెలంగాణాలో వెబ్ సైట్ కి సంభందించిన డేటా సెంటర్ లలో ఉన్న సర్వర్స్ ఎన్నో సంవత్సరాల నుండి నడుస్తున్నాయి దాని కారణంగా అందులో ఎపుడు ఏదో ఒక సమస్య తలెత్తుతున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారంగ కొత్త సర్వర్లను పెట్టాలని తెలంగాణా ప్రభుత్వం నిర్ణయించింది. అంతే కాకుండా స్టేట్ డేటా సెంటర్ లో పవర్ బ్యాక్ అప్ వ్యవస్థ సరిగా లేని పోవటం కూడ మరో సమస్య.

దీని కారణంగ తెలంగాణాలో జూలై 9 రాత్రి 9 గంటల నుండి జూలై 11 రాత్రి 9 గంటల వరకు ఈ ప్రభుత్వ వెబ్ సైట్ లు నిలిచిపోనున్నాయి, ఆన్లైన్ సేవలు నిలిచిపోతాయి అని ప్రభుత్వం చెప్పటం జరిగింది. 

ఈ క్రిందివి కూడ చదవండి :

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పధకాలు డబ్బులు మీ బ్యాంకు ఖాతాలో పడటం లేదా ?

ఆంధ్రప్రదేశ్ లో మరోసారి కర్ఫ్యూ సడలింపు.

తెలంగాణాలో B.tech, Deploma, Degree ఎగ్జామ్స్  విషయంలో హై కోర్ట్ తీర్పు ఏమిటి ?

జూలై నెలలో బ్యాంకులు 15 రోజులు మాత్రమే పనిచేసే అవకాశం.




కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు