Recents in Beach

తెలంగాణా ఇంటర్ రిజల్ట్స్ విడుదల చేసిన మంత్రి సభిత ఇంద్ర రెడ్డి గారు.

 

తెలంగాణాలో ఇంటర్ మీడియాట్ 2వ సంవత్సరం ఫలితాలను అక్కడ విద్యాశాఖ మంత్రి సభిత ఇంద్ర రెడ్డి చేతుల మీదగా విడుదల చెయ్యటం జరిగింది.

Inter Results Link : https://results.cgg.gov.in/

Also Read :  " కత్తి మహేష్  " కి రోడ్డు ప్రమాదం ఆరోగ్య పరిస్థితి విషమం.

ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఇంటర్ 2వ సంవత్సరం ఫలితాలు విడుదల అయ్యాయి. మొత్తం పరీక్ష ఫీజు చెల్లించిన 4,51,585 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో A Grade 1,70,719 మంది ఉత్తీర్ణులు కాగ B Grade లో 1,04,886 లక్షల మంది ఉత్తీర్ణులు అయ్యారు. ఇకపోతే C Grade లో 61,887 వేల మంది ఉత్తీర్ణులు అయ్యారు. D Grade లో 1,08,093 మంది విద్యార్ధులు ఉత్తీర్ణులు అయ్యారు.

ఇది ఇలా ఉంటే పరిక్షల నిర్వహణ కరోన కారణంగా సాధ్యం కాక పరిక్షలు రద్దు చెయ్యటం అందరికి తెలిసిన విషయమే ఈ మార్కులను ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చెయ్యటం జరిగింది. ఇంటర్ 1వ సంవత్సరం పరిక్షల ఆధారంగా ఈ మార్కులను కేటాయించారు. అలాగే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మార్కులను 100 శాతం మొతం కలిపి ఫైనల్ రిజల్ట్స్ ఇవ్వటం. జరిగింది.

ప్రభుత్వ వెబ్ సైట్ :  https://results.cgg.gov.in/

థర్డ్ పార్టీ వెబ్ సైట్ లు : http://www.manabadi.co.in/,  http://www.schools9.com/

పై చూపించిన వెబ్ సైట్స్ ద్వారా ఈ ఇంటర్ ఎగ్జామ్స్ ఫలితాలను తెలుసుకోనవచ్చు.

ఈ క్రిందివి కుడా చదవండి :

వైఎస్ఆర్ చేయూత డబ్బులు మీ బ్యాంకు ఖాతాలో పడ్డాయో లేదో చెక్ చేసుకోండి.

వైఎస్ఆర్ వాహన మిత్ర కు ఎల అప్లై చెయ్యాలి ? చివరి తేది ఎప్పుడు ?

ఆంధ్ర ప్రదేశ్ లో హాస్పిటల్లో కరోన పేసేంట్ కి బెడ్స్, వెంటిలేటర్, ఆక్సిజన్ సిలిండర్ వున్నాయో లేదో తెలుసుకోండి.

మీ డ్రైవర్ తప్పతాగి వాహనం నడిపిన, మీరే జైలుకి వెళ్ళాలి.

రేషన్ కార్డు కి మొబైల్ నంబర్ ఎల లింక్ చెయ్యాలి.





కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు